లీక్ కాలేదని నమ్మించేందుకు వెంకట్రామి రెడ్డి యత్నం

కాగా, ఓయూ బీఈడీ కేంద్రంలో గ్రూప్ వన్ పరీక్ష పూర్తిగా రద్దయినట్లేనని ఉస్మానియా విశ్వవిద్యాలయం బీఈడీ కళాశాల ప్రిన్నిపల్ అయోధ్య తెలిపారు. ఉదయం 10.40 నిమిషాల వరకు పరీక్ష సజావుగానే జరిగిందని, ఆ తర్వాత భవనం దక్షిణ ప్రాంతం నుంచి 100 మంది పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించారని, వీరు అద్దాలు పగులగొట్టి ప్రశ్నాపత్రాలు ఎత్తుకొని పరారయ్యారని చెప్పారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదికను ఏపీపీఎస్సీకి పంపిస్తామని అయోధ్య చెప్పారు.
More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications