హైదరాబాదులో బంగారం దుకాణం దగ్ధం: రూ.3 లక్షలు నష్టం

Hyderabad
హైదరాబాద్: రాజధాని నగరంలోని కూకట్ పల్లిలో ఇంకా ప్రారంభం కాని ఓ నగల దుకాణం మంటల్లో కాలిపోయింది. నిజాంపేటలోని నెస్ట్ హాస్పిటల్ కాంప్లెక్సు గ్రౌండ్ ఫ్లోర్ లో త్వరలో ఓ నగల దుకాణం ప్రారంభం కానుంది. అందుకోసం పనులు ప్రారంభించారు. ఐతే శుక్రవారం ఉదయం సమయంలో ఆ దుకాణంలో అకస్మాత్తుగా మంటలు రేగాయి. ఒక్కసారిగా అవి ఎక్కువై దుకాణం పూర్తిగా దగ్ధమయింది. స్థానికులు ఫోన్ చేయటంతో ఫైర్ ఇంజన్ లు వచ్చి మంటలను ఆదుపులోకి తీసుకు వచ్చాయి. కాగా మంటలు రేగటానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 3 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+