వైయస్ జగన్ కు నేదురుమల్లి మనుషులే సహకరిస్తున్నారా?

జగన్ ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు చేస్తున్న పార్టీ నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గోపాల్ రెడ్డిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. వారికి షోకాజ్ నోటీసులు ఇస్తే సరిపోదని, వారిని పార్టీ నుంచి తొలగించాలని ఆయన అన్నారు. వారు పార్టీకి చేసిందేమీ లేదని ఆయన అన్నారు. కాగా, ఈ ఇద్దరు నాయకులపై ఇప్పటికే పార్టీ నాయకత్వం చర్యలకు ఉపక్రమించింది. పార్టీ భూస్థాపితమవుతుందనే శాసనసభ్యురాలు కొండా సురేఖ మాటలను ఆనం వివేకానంద రెడ్డి తప్పు పట్టారు. కాంగ్రెసు ఎప్పటికీ భూస్థాపితం కాదని ఆయన అన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పార్టీ నుంచి తొలగించడాన్ని ఆయన సమర్థించారు.
More From
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications