ఎమ్మార్ ప్రాపర్టీస్ వివాదంపై చేతులెత్తేసిన ముఖ్యమంత్రి రోశయ్య

కాగా, సహకార సంఘాల ఎన్నికలను ఆరు నెలలు వాయిదా వేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రస్తుత పాలక మండళ్ల గడువును ఆరు నెలలు పొడగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 124 ఎస్సీ విద్యార్థుల వసతి గృహాలకు ఉచిత విద్యుత్తును, మంచినీటిని అందించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. 2008 డిఎస్సీ నియామకాలపై న్యాయనిపుణుల సలహాలు తీసుకోవాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థి ఉద్యమాలకు బ్రేకులు వేయడానికి దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామకం అధికారాలను గవర్నర్ కు అప్పగిస్తూ మంత్రి వర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై మంత్రివర్గంలో విస్తృత చర్చ జరిగింది.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications