ఎమ్మార్ ప్రాపర్టీస్ వివాదంపై చేతులెత్తేసిన ముఖ్యమంత్రి రోశయ్య

కాగా, సహకార సంఘాల ఎన్నికలను ఆరు నెలలు వాయిదా వేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రస్తుత పాలక మండళ్ల గడువును ఆరు నెలలు పొడగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 124 ఎస్సీ విద్యార్థుల వసతి గృహాలకు ఉచిత విద్యుత్తును, మంచినీటిని అందించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. 2008 డిఎస్సీ నియామకాలపై న్యాయనిపుణుల సలహాలు తీసుకోవాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థి ఉద్యమాలకు బ్రేకులు వేయడానికి దీనిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల నియామకం అధికారాలను గవర్నర్ కు అప్పగిస్తూ మంత్రి వర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై మంత్రివర్గంలో విస్తృత చర్చ జరిగింది.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications