సోంపేట మళ్లీ ఉద్రిక్తం: ధర్మానను అడ్డుకుంటామన్న స్థానికులు

గతంలోనూ సైతం ధర్మాన ప్రసాదరావు, ఎంపీ కిల్లి కృపారాణిని స్థానికులు అడ్డుకున్నారు. అయితే జూలై 14న కాల్పులు జరిగిన అనంతం ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతిపక్ష పార్టీలు, మానవ హక్కుల వాళ్లు వారికి తోడయ్యారు. పర్యావరణానికి కీడుగా పరిమణించే పవర్ ప్లాంట్ ను ఎట్టి సందర్భాలలోనూ నెలకొల్పనిచ్చేది లేదని పౌరహక్కుల వారు, పర్యావరణ పరిరక్షకులు అంటున్నారు.
ఇందులో భాగంగా స్థానికులకు ప్లాంట్లకు వ్యతిరేకంగా చెప్పడానికి వెళ్లిన పౌరహక్కుల నేతలను 20 మందిని సంతబొమ్మాళీ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం మంత్రుల పర్యటన సందర్భంగా వారిని పోలీసు స్టే,షన్లోనే ఉంచే పరిస్థితులు ఉన్నాయి.
More From
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications