సోంపేట మళ్లీ ఉద్రిక్తం: ధర్మానను అడ్డుకుంటామన్న స్థానికులు

గతంలోనూ సైతం ధర్మాన ప్రసాదరావు, ఎంపీ కిల్లి కృపారాణిని స్థానికులు అడ్డుకున్నారు. అయితే జూలై 14న కాల్పులు జరిగిన అనంతం ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రతిపక్ష పార్టీలు, మానవ హక్కుల వాళ్లు వారికి తోడయ్యారు. పర్యావరణానికి కీడుగా పరిమణించే పవర్ ప్లాంట్ ను ఎట్టి సందర్భాలలోనూ నెలకొల్పనిచ్చేది లేదని పౌరహక్కుల వారు, పర్యావరణ పరిరక్షకులు అంటున్నారు.
ఇందులో భాగంగా స్థానికులకు ప్లాంట్లకు వ్యతిరేకంగా చెప్పడానికి వెళ్లిన పౌరహక్కుల నేతలను 20 మందిని సంతబొమ్మాళీ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం మంత్రుల పర్యటన సందర్భంగా వారిని పోలీసు స్టే,షన్లోనే ఉంచే పరిస్థితులు ఉన్నాయి.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications