విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పెళ్లి చేసుకోవాలంటూ 7వ తరగతి విద్యార్థినిపై కత్తితో దాడి చేసిన ఉన్మాది

By Srinivas
|
Google Oneindia TeluguNews

Krishna District
విజయవాడ: కృష్ణా జిల్లాలోని మచిలీపట్టణంలో ఓ ఉన్మాది తనను పెళ్లి చేసుకోవాలంటూ 7వ తరగతి విద్యార్థినిపై కత్తితో దాడి చేశాడు. మచిలీపట్టణంలోని సుల్తాన్ నగర్లో ఉంటున్న నందిని 7వ తరగతి చదువుతోంది. గత సంవత్సర కాలంగా దుర్గాప్రసాద్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోవాలంటూ అమెను వేధిస్తున్నాడు. అయితే చిన్నపిల్ల అయిన నందిని నిరాకరించటంతో బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్లుచున్న నందినిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు.అక్కడికక్కడే కుప్పకూలిన నందినిని స్థానికులు, తల్లిదండ్రులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

ఉన్మాది దుర్గాప్రసాద్ కు 40 సంవత్సరాల వరకు ఉంటాయి. మంగళవారం సాయంత్రం సైతం అతను నందిని చదివే పాఠశాలకు వెళ్లి ఓ విద్యార్థితో నేను రేపు ఓ విద్యార్థిని చంపుతున్నానని, మీకు సెలవు వస్తుందని చెప్చాడు. అయితే దుర్గాప్రసాద్ మానసిక స్థితి బాగా లేదు. పోలీసులు అతనిని అదుపులోకి విచారిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X