వేధింపులతో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య: పాఠశాల ముందు ఆందోళన

శుక్రవారం సాయంత్రం ఇంటివద్దనుండి వెళ్లిపోయినట్టు సమాచారం. అయితే తల్లిదండ్రులు శనివారం సాయంత్రం పోలీసులకు కంప్లయింట్ చేశారు. అయితే ఇది హత్యా, ఆత్మహత్య ఎందువలన జరిగింది అనే విషయాన్ని పోస్టుమార్టమ్ తర్వాతనే చెప్పగలమని పోలీసులు అంటున్నారు.
కాగా తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, స్థానికులు శవంతో పాటు చైతన్య కళాశాల ముందు ఆందోళన చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం వేధింపులే కారణమని వారు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు శవాన్ని తీయమని భీష్మించుకొని కూర్చున్నారు. సమత ఆత్మహత్యకు వారే బాధ్యత వహించాలని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. అయితే పాఠశాల యాజమాన్యం పరారీలో ఉంది. దీంతో అనుమానాలు బలపడుతున్నాయి.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications