పవన్ కళ్యాణ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన వనపర్తి కోర్టు

2008లో పవన్ కళ్యాణ్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచారంలో ఆయన కాంగ్రెస్ నాయకులను గుడ్డలూడదీసి కొట్టాలి అని అభ్యంతర వాఖ్యలు చేశాడు. దీంతో పవన్ ప్రచారంలో ఆభ్యంతరకర వాఖ్యల చేశారంటూ స్థానిక కాంగ్రెస్ నాయకుడు కిరణ్ కుమార్ కోర్టులో కేసు దాఖలు చేశాడు. అయితే ఇప్పటికి మూడు సార్లు కోర్టు కేసు విచారణ జరిగినా పవన్ ఒక్కసారి కూడా కోర్టుకు హాజరు కాలేదు. పవన్ ఎంతకీ స్పందించక పోవటంతో కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేసింది. కాగా కోర్టునుండి ఆదేశాలు రాగానే పోలీసులు పవన్ కళ్యాణ్ అరెస్టుకు చేయడానికి హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం. కోర్టు ఇవ్వాలే పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తే మంగళవారం ఉదయం వనపర్తి పోలీసులు హైదరాబాద్ చేరుకుంటారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications