జగన్ వర్గీయుడు మేకపాటిపై నారా లోకేష్ టీవీ చానెల్ ఆరోపణలు

ఫీజులు కట్టే వరకు హాల్ టికెట్లు ఇవ్వబోమని కళాశాల యాజమాన్యం విద్యార్థులను వేధిస్తోందని, గత రెండు రోజులుగా 150 మంది విద్యార్థులు ఆందోళనకు దిగారని చెప్పింది. విద్యార్థులనే కాకుండా మీడియాను కూడా కళాశాల యాజమాన్యం బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపించింది. ఓ విద్యార్థి చేత మాట్లాడించింది కూడా. అయితే, ఆ విద్యార్థి తన పేరు చెప్పడానికి గానీ తాను టీవీలో కనిపించడానికి గానీ ఇష్టపడలేదు. యాజమాన్యం వేధిస్తున్న విషయాన్ని మాత్రం ధ్రువీకరించాడు.
More From
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications