జగన్ పై తప్పుడు నివేదికలిస్తే ఊరుకోం: సిఎంకు జగన్ వర్గం గోనే హెచ్చరిక

భజనపరుల మాటలు విని అధిష్టానానికి జగన్ గురించి వ్యతిరేకంగా చెబితే ఊరుకోబోమన్నారు. ఇక్కడి పరిస్థితులను అధిష్టానానికి చెప్పే బాధ్యత ముఖ్యమంత్రిది, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిది అని, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, పిసిసి అధ్యక్షుడి డి శ్రీనివాస్ జగన్ గురించి వ్యతిరేకంగా చెప్పడం వల్లనే ముఖ్యమంత్రి పదవి కోల్పోయాడని రోశయ్యను ఉద్దేశించి అన్నారు. సమస్యల్లో కిరణ్ పదవి చేపట్టారన్నారు. అధిష్టానానికి కరెక్టు నివేదికలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జైపాల్ రెడ్డికి సిగ్గు, లజ్జ ఉంటే వెంటనే రాజీనామా చేయాలని దుయ్యబట్టారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications