జగన్ పై తప్పుడు నివేదికలిస్తే ఊరుకోం: సిఎంకు జగన్ వర్గం గోనే హెచ్చరిక

భజనపరుల మాటలు విని అధిష్టానానికి జగన్ గురించి వ్యతిరేకంగా చెబితే ఊరుకోబోమన్నారు. ఇక్కడి పరిస్థితులను అధిష్టానానికి చెప్పే బాధ్యత ముఖ్యమంత్రిది, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిది అని, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, పిసిసి అధ్యక్షుడి డి శ్రీనివాస్ జగన్ గురించి వ్యతిరేకంగా చెప్పడం వల్లనే ముఖ్యమంత్రి పదవి కోల్పోయాడని రోశయ్యను ఉద్దేశించి అన్నారు. సమస్యల్లో కిరణ్ పదవి చేపట్టారన్నారు. అధిష్టానానికి కరెక్టు నివేదికలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జైపాల్ రెడ్డికి సిగ్గు, లజ్జ ఉంటే వెంటనే రాజీనామా చేయాలని దుయ్యబట్టారు.
More From
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications