తిరుగుబాటుకే సిద్ధపడుతున్న వైయస్ జగన్ క్యాంప్

వైయస్ జగన్ పై చర్య తీసుకుంటుందని తాము అనుకోవడం లేదని, వైయస్ జగన్ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించలేదని వారన్నారు. రోశయ్యను గానీ కిరణ్ కుమార్ రెడ్డిని గానీ నేతగా అధిష్టానం నేతగా ఎంపిక చేసిన సమయంలో వైయస్ జగన్ వర్గానికి చెందినవారని చెబుతున్న శాసనసభ్యులెవరూ వ్యతిరేకించలేదని గట్టు రామచందర్ రావు అన్నారు. సాక్షి మీడియా వార్తాకథనాలతో వైయస్ జగన్ కు సంబంధం లేదనే వారంతా ఇప్పటికీ వాదిస్తున్నారు. సాక్షి వార్తాకథనాలను పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంటోందనే వార్తలు వస్తున్నా అదే వాదనకు వారు కట్టుబడి మాట్లాడుతున్నారు. మంత్రి పదవి తీసుకోవడానికి అంగీకరించిన వైయస్ జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిపై వారు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రి పదవి తీసుకోవాడనికి కూడా ఆంగీకరించబోనని చెప్పారు. తనకూ కిరణ్ కుమార్ రెడ్డికీ మధ్య వ్యక్తిగత విభేదాలు లేవని ఆయన అన్నారు. తనను మంత్రివర్గంలోకి తీసుకుంటారని అనుకోవడం లేదని, తాను ఆశించడం కూడా లేదని ఆయన చెప్పారు. ఆదినారాయణ రెడ్డి వంటి ఒకరిద్దరు తప్ప మంత్రి పదవుల కోసం వైయస్ జగన్ వర్గానికి చెందినవారెవరూ ఎదురు చూడడం లేదు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications