కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిపై జగన్ వర్గం గోనే ప్రకాశరావు ఫైర్

వారి చర్యల కారణంగా పార్టీ రాష్ట్రంలో పూర్తిగా ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పార్టీని మాత్రమే కాకుండా మీడియాను కూడా రెండు వర్గాలు వారు విభజించారన్నారు. పాలితులను విభజించారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాకుంటే జైపాల్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు. జైపాల్ రెడ్డి పెద్ద భజనపరుడన్నారు. తెలంగాణకు జైపాల్ రెడ్డి సరియైన పరిష్కారం చూపించాలని సవాల్ చేశారు. జైపాల్ రెడ్డి తన నియోజవర్గాలనే అభివృద్ధి చేసుకోలేక పోయారని దుయ్యబట్టారు.
ఆయనకు అంత ప్రజాధరణ ఉంటే నియోజకవర్గాలు ఎందుకు మారారని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ నుండి మిర్యాలగూడ, ఆక్కడినుండి తాజాగా చేవెళ్ల మారారని విమర్శించరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగానీ, వైఎస్ జగన్ గానీ ప్రజలకొరకే ఉన్నారని వారు ప్రజలనే నమ్ముకున్నారన్నారు. వైఎస్ తర్వాత రాష్ట్రంలో అత్యంత ప్రజాధరణ కలిగిన నాయకుడు జగనే అన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్టంలా చేసి జైపాల్ రెడ్డి ఢిల్లీలో భజన చేసుకుంటూ కూర్చున్నారన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications