కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిపై జగన్ వర్గం గోనే ప్రకాశరావు ఫైర్

వారి చర్యల కారణంగా పార్టీ రాష్ట్రంలో పూర్తిగా ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పార్టీని మాత్రమే కాకుండా మీడియాను కూడా రెండు వర్గాలు వారు విభజించారన్నారు. పాలితులను విభజించారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాకుంటే జైపాల్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు. జైపాల్ రెడ్డి పెద్ద భజనపరుడన్నారు. తెలంగాణకు జైపాల్ రెడ్డి సరియైన పరిష్కారం చూపించాలని సవాల్ చేశారు. జైపాల్ రెడ్డి తన నియోజవర్గాలనే అభివృద్ధి చేసుకోలేక పోయారని దుయ్యబట్టారు.
ఆయనకు అంత ప్రజాధరణ ఉంటే నియోజకవర్గాలు ఎందుకు మారారని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ నుండి మిర్యాలగూడ, ఆక్కడినుండి తాజాగా చేవెళ్ల మారారని విమర్శించరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగానీ, వైఎస్ జగన్ గానీ ప్రజలకొరకే ఉన్నారని వారు ప్రజలనే నమ్ముకున్నారన్నారు. వైఎస్ తర్వాత రాష్ట్రంలో అత్యంత ప్రజాధరణ కలిగిన నాయకుడు జగనే అన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్టంలా చేసి జైపాల్ రెడ్డి ఢిల్లీలో భజన చేసుకుంటూ కూర్చున్నారన్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications