కాంగ్రెసు ముఠా తగాదాలలో కూరుకు పోయింది: నన్నపనేని
తమకు కాంగ్రెసు లోని ముఖ్యమంత్రి పదవి గొడువతో సంబంధం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన, ప్రజల సమస్యపై పోరాడటానికే ఎప్పుడూ ఉంటుందన్నారు. కాంగ్రెసు ముఠా తగాదాల్లో కూరుకుపోయి పాలనను పక్కన పెట్టిందన్నారు.
Comments
Story first published: Tuesday, November 30, 2010, 15:44 [IST]