గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు ముఠా తగాదాలలో కూరుకు పోయింది: నన్నపనేని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nannapaneni Rajakumari
గుంటూరు: రాష్ట్రానికి అత్యంత సుపరిపాలన అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబునాయుడిదేనని ఆ పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి మంగళవారం గుంటూరులో అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజల సమస్యలను పట్టించుకోదని విమర్శించారు. ఓట్లు వేసిన ప్రజలనే నిర్లక్ష్యం చేస్తుందన్నారు.

తమకు కాంగ్రెసు లోని ముఖ్యమంత్రి పదవి గొడువతో సంబంధం లేదన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన, ప్రజల సమస్యపై పోరాడటానికే ఎప్పుడూ ఉంటుందన్నారు. కాంగ్రెసు ముఠా తగాదాల్లో కూరుకుపోయి పాలనను పక్కన పెట్టిందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X