మందకృష్ణ మాదిగపై మాల కాంగ్రెసు నేతల మండిపాటు

వర్గీకరణకు పట్టుబడుతూ మందకృష్ణ మాదిగ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ తప్పు పట్టారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగదనే విషయం మందకృష్ణకు తెలిసినా ఆందోళనలు చేస్తున్నారని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేయడమే మందకృష్ణ మాదిగ పనిగా పెట్టుకున్నారని ఆయన అన్నారు. ఉనికిని కాపాడుకోవడానికే మందకృష్ణ ఈ విధమైన చర్యలకు పూనుకుంటున్నారని ఆయన విమర్శించారున.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications