ఇది చేతకాని ప్రభుత్వం, రైతు సమస్యలపై కుట్ర: చంద్రబాబు

వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 లక్షల ఎకరాల్లో పంట నష్టం అయ్యిందని ఆయన అన్నారు. అయినా ప్రభుత్వం రైతులను ఆదుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నదన్నారు. తన పర్యటనలో భాగంగా ఖమ్మం వెళుతున్న చంద్రబాబు నల్గొండ జిల్లాలోని మునగాల మండలం బరాఖాత్ గూడెంలో రైతులను పరామర్శించారు.












Click it and Unblock the Notifications