పీఆర్పీనుండి జగన్ పార్టీలోకి వలసలు మీడియా సృష్టి: చిరంజీవి

ఖమ్మం జిల్లా రైతాంగ సమస్యలను శాసనసభ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతానని చిరంజీవి అన్నారు. రైతులు పంట నష్టంతో తీవ్ర నిరాశ,నిస్పృహలో ఉన్నారన్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలన్నారు. అదిలాబాద్ అర్జులగుట్ట వద్ద ప్రాణహిత పుష్కరాలలో పాల్గొన్నారు. పుష్కరాలలో స్నానమాచరించిన తర్వాత ఆయన ఖమ్మం జిల్లా పర్యటనకు బయలుదేరారు. తెలంగాణ విషయంలో ప్రజారాజ్యం శ్రీకృష్ణ కమిటీ నివేదికకు కట్టుబడి ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications