వైయస్ జగన్ నిరాహార దీక్ష నిరసన మాత్రమే: సబ్బం హరి

విశాఖ జిల్లాలో ఓదార్పుయాత్ర షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఓదార్పుయాత్ర రూట్ మ్యాప్ను శనివారం ఇక్కడ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ వచ్చే నెల 3వ తేదీ నుంచి 17 నియోజకవర్గాల్లో ఎనిమిది రోజుల పాటు యాత్ర జరుగుతుందన్నారు. చనిపోయినవారు ఏ పార్టీ వారైనా ఓదార్చటం జరుగుతుందని ఆళ్ల నాని అన్నారు.పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో మమేకం కావటం జరుగుతుందన్నారు.
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణ వార్తను జీర్ణించుకోలేక చనిపోయిన 17 కుటుంబాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించనున్నారు. ఎంపీ సబ్బం హరి నేతృత్వంలో ఓదార్పు యాత్ర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా పాల్గొన్నారు.
More From
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications