చిరంజీవి చేసిన డాన్సులు ఆగిపోయాయి: జగన్ దీక్షలో జూపూడి ఎద్దేవా

రాష్ట్ర ప్రజలంతా జగన్ సమర్థిస్తున్నారన్నారు.అంకెల గారడీతో నడిపే ప్రభుత్వాలు కొనసాగవని ఆయన చెప్పారు. రాజశేఖర్ రెడ్డి తన స్వహస్తాలతో తెచ్చిన ప్రభుత్వం ఇది అని, దీనిపై పూర్తి హక్కులు జగన్ కే ఉన్నాయన్నారు. వైయస్ తర్వాత ప్రభుత్వంలో విశ్వసనీయత అనే పదం తొలగి పోయిందన్నారు. జగన్ కు విశ్వసనీయత ఉందన్నారు. అందరూ జగన్ కు మద్దతు పలకాలని కోరారు. రాజశేఖర రెడ్డి రక్తం ఉన్న యువకుడు జగన్ కు అందరూ సపోర్టు చేయాలన్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications