శ్రీకృష్ణ కమిటీ వృథా కమిటీ, అఖిలపక్షం అనవసరం: తెలంగాణ కాంగ్రెస్

అఖిలపక్ష సమావేశానికి తెలంగాణ రాష్ట్ర సమితి వెళ్లనని ప్రకటించడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆమోస్ స్వాగతిస్తున్నట్టు చెప్పారు. కమిటీ తన నివేదిక ఇచ్చాక అఖిలపక్షం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. గత సంవత్సరం కూడా అఖిలపక్షంతో తాత్సారం చేశారన్నారు. మేం కూడా అఖిలపక్షానికి గైర్హాజరీ విషయంలో పార్టీలో చర్చిస్తామని చెప్పారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications