తెలంగాణ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది: పురంధేశ్వరి

త్వరలో కేంద్రం ఫలితాన్ని బహిర్గతం చేస్తుందన్నారు. కమిటీ ఇచ్చిన నివేదికను సంపూర్ణంగా అధ్యయనం చేసిన అనంతరం కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని తెలియజేస్తుందన్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పార్లమెంటు సభ్యురాలు బొత్స ఝాన్నీ అన్నారు. నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ తాను ఉత్తరాంధ్ర అభివృద్ధిలో రాజీ పడనన్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర పూర్తిగా వెనుక బడి పోయిందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి తనకు ముఖ్యమన్నారు.
More From
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications