అనుకున్నది నెరవేరిందంటూ రాత్రి అరెస్టయిన వైయస్ జగన్

కాదు కూడదని దీక్ష కొనసాగిస్తే తనను పోలీసులు అరెస్టు చేస్తారనీ, ప్రతిఘటిస్తే తన వెంట వచ్చినవారికి గాయాలు అవుతాయన్నారు. అది తనకు ఇష్టం లేదని, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని దేశంలో ప్రతి ఒక్కరి దృష్టికి తెచ్చినట్లు భావిస్తున్నాననీ, తద్వారా జలదీక్ష సక్సెస్ అయిందని అనుకుంటున్నానని ఆయన అన్నారు. అనుకున్న పని నెరవేరింది కనుక అరెస్టయ్యేందుకు తను పోలీసులకు సహకరిస్తున్నట్లు జగన్ ప్రకటించారు. అయితే తనను అరెస్టు చేస్తున్నందుకు ఎవరూ ప్రతిఘటించవద్దని సూచించారు. ప్రధాని అపాయింట్మెంట్ కోరినా ఇవ్వలేదనీ, ఆ తప్పును కూడా ప్రముఖ జాతీయ ఛానళ్లు ఎత్తి చూపాయని చెప్పారు. జలదీక్షతో కేంద్రం చొరవ తీసుకుని కృష్ణా జలాల పంపిణీపై తగు నిర్ణయం తీసుకోకుంటే మళ్లీ ఆందోళన తప్పదని జగన్ హెచ్చరించారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications