సినీ నటి రోజాను టార్గెట్ చేసిన లోకేష్ చానెల్ స్టూడియో ఎన్

తెలుగుదేశం అనుబంధ మహిళా సంఘం తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఉన్న కాలంలో రోజా వైయస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బెల్టు షాపులపై సమరభేరీ సాగించారు. ఆ సమరభేరీలో రాజశేఖర రెడ్డి చేసిన వ్యాఖ్యలను, ఇప్పుడు చేస్తున్న ప్రశంసలను ఎత్తిచూపుతూ రోజాను లక్ష్యంగా చేసుకుంది. ఆమె ద్వంద్వ వైఖరిని ఎత్తి చూపే ఉద్దేశంతో ఆ వార్తాకథనాన్ని స్టూడియోఎన్ ప్రసారం చేసింది. బెల్టు షాపుల విషయంలో తన అభ్యంతరాలను వైయస్కు చెప్పానని, తన అభ్యంతరాలను వైయస్ స్వీకరించారని రోజా మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications