సిఎం రచ్చబండకు పోలీసులు ఓవర్ యాక్షన్: పాల్గొనే వారికి పాసులు

మహబూబ్నగర్ జిల్లా వంటి సంఘటన ముఖ్యమంత్రి రచ్చబండలో జరగకూడదని భావించిన పోలీసులు రచ్చబండలో పాల్గొనే ప్రజలకు పాసులు ఇచ్చారు. పాసులు ఉన్నవారు మాత్రమే రచ్చబండలో పాల్గొనాలి. పాసులు లేని వారు రచ్చబండలో పాల్గొనే అవకాశం లేదు. అంతేకాకుండా పాసులతో పాటు కార్యక్రమంలో పాల్గొనాలంటే గుర్తింపు కార్డు కూడా వెంట తెచ్చుకోవాలనే రూలు పెట్టారు. పోలీసులు పెట్టిన రూలును చూసి సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
More From
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications