అవినీతి నిర్మూలించలేని మన్మోహన్ ప్రధానిగా క్షేమం కాదు: టిడిపి

మళ్లీ అంతలోనే దాడులు చేయడమేమిటని ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రభుత్వం అవినీతిపై ఎవరూ ప్రశ్నించకూడదా అన్నారు. ప్రభుత్వం అవినీతిపై నోరు నొక్కేందుకే ఇలాంటి చర్యలకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతుందన్నారు. ఇలాంటి కక్ష పూరిత చర్యలకు తెలుగుదేశం పార్టీ బయపడదన్నారు. ఎవరీ తాటాకు చప్పుళ్లకు బయపడేది లేదన్నారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే కుట్రలో భాగమని ప్రజలకు తెలుస్తుందన్నారు. ప్రతిపక్షాలపై రెండు నెలలకోసారి ఐటి దాడులు జరిపిస్తున్నారని ఆరోపించారు.
అవినీతిని ఎదుర్కొనని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పదవిలో ఉండటం దేశానికి క్షేమకరం కాదని మరో సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. ప్రధాని వెంటనే దిగిపోవాలని చెప్పారు. మహాత్మా గాంధీ హాస్పిటల్లో గత కొద్దిరోజులుగా ఆమరణ దిక్ష చేస్తున్న బిఇడి విద్యార్థులు తమ దీక్షను విరమించాలని మరో నేత కడియం శ్రీహరి కోరారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications