వైయస్ జగన్ పోలవరం సభకు 15 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు

పోలవరం వద్ద జరిగిన బహిరంగ సభకు శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర రెడ్డి, కమలమ్మ, కుంజా సత్యవతి, శేషారెడ్డి, ఆళ్ల నాని, బాలరాజు, శివప్రసాద్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస రెడ్డి తదితరులు హాజరయ్యారు. సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజాతో పాటు స్వర్గీయ ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీపార్వతి కూడా హాజరయ్యారు. ఎమ్మెల్సీలు పుల్లా పద్మావతి, జూపూడి ప్రభాకర రావు కూడా హాజరయ్యారు.












Click it and Unblock the Notifications