కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసుతోనే తెలంగాణ, అభివృద్ధితో పాటు రాష్ట్రం: కాంగ్రెసు ఎంపీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ponnam Prabhakar
కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇస్తుందని ఎంపీ వివేక్ గురువారం రచ్చబండ కార్యక్రమంలో ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణ వెంటనే ప్రకటించాలని అన్నారు. లేదంటే కాంగ్రెసుకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. తెలంగాణ ప్రకటిస్తేనే కాంగ్రెసు బాగుపడుతుందని అన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో ఉందని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చిన అనంతరం కేంద్రం దానిని పరిశీలిస్తున్నదని త్వరలో కేంద్రం తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రకటన వెలువరుస్తుందని అన్నారు.

తెలంగాణ ప్రజలు అభివృద్ధితో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెసు పార్టీతోనే తెలంగాణ సాధ్యం అని చెప్పారు. త్వరలో తెలంగాణ వస్తుందని చెప్పారు. రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని సూచించారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని, అయితే అభివృద్ధిని అడ్డుకోవద్దని సూచించారు.

English summary
Telangana would be formed soon, said Congress MPs Vivek and Ponnam Prabhakar in Karimnagar Rachabanda Program. They said party would be weaken, if Telangana is not formed. They said Telangana demand came from people hearts. Telangana people were urging Telangana and also development, they said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X