వైయస్ జగన్ ఆస్తుల కేసులో పత్రికా ప్రకటనల ద్వారా హైకోర్టు నోటీసులు

జగన్ ఆస్తుల కేసులో కౌంటర్లు దాఖలు చేయాలన్న దానిపై జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్ తదితర కంపెనీల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ అల్తాఫ్ అహ్మద్, హైకోర్టు మాజీ పీపీ సి.నాగేశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దశలో ఆరోపణలకు సమాధానం వెల్లడించబోమనీ, చట్టపరమైన అంశాలకే సమాధానమిస్తామన్నారు. క్రిమినల్ కేసులు పెట్టడానికి ఇతరత్రా విధానాలున్నాయన్నారు. తదుపరి విచారణ మార్చి 14కు వాయిదా పడింది.












Click it and Unblock the Notifications