పార్టీల అభిప్రాయాల తర్వాత తెలంగాణపై నిర్ణయం: కిరణ్ కుమార్ రెడ్డి

ముఖ్యమంత్రి వివరణతో బిజెపి, సిపిఐ సభ్యులు సంతృప్తి చెందలేదు. చర్చకు పట్టుబట్టారు. తెలుగుదేశం సభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు కాంగ్రెసుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ చిచ్చు పెట్టింది కాంగ్రెసు పార్టీయేనని, పరిష్కరించాల్సింది కూడా ఆ పార్టీయేనని ఆయన అన్నారు. సోనియా గాంధీ గానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గానీ తెలంగాణపై తమ తమ వైఖరులను ఎందుకు చెప్పడం లేదని ఆయన అడిగారు. తెలుగుదేశం సభ్యుల తీరుపై ప్రభుత్వ చీఫ్ విప్ మల్లుభట్టి విక్రమార్క విరుచుకుపడ్డారు. చంద్రబాబు సభలో కూర్చోలేని పరిస్థితిని తెలుగుదేశం సభ్యులు కల్పిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సభలో సరిగా వ్యవహరించాలని నాదెండ్ల మనోహర్ చెప్పినా సిపిఐ, బిజెపి సభ్యులు వినలేదు. దీంతో సభను ఆయన వాయిదా వేశారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications