ఎవరి ఓట్లైనా అడుగుతాం, బాబుతో శతృత్వం లేదు: సిఎం కిరణ్

ఉద్యమాల వల్ల తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారని కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సహాయ నిరాకరణ వల్ల పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి, సంఘాలు పరీక్షలకు సహకరించాలని కోరారు. ఆరు నెలల్లో అన్ని సమస్యలు సమసి పోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ జెఏసి తలపెట్టిన మిలియన్ మార్చ్ సందర్భంగా మార్చ్ 10న జరగనున్న ఇంటర్ పరీక్షపై శనివారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. నాజీతంపై లోక్సభలో భారతీయ జనతా పార్టీ మాట్లాడటం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications