మెరుగుపడిన సత్యసాయి ఆరోగ్యం: చికిత్సకు స్పందిస్తున్న బాబా

బాబా కిడ్నీలు, కాలేయం, గుండెల పనితీరు బాగా మెరుగు పడిందని పేర్కొన్నారు. అయితే బాబాకు ఇంకా అవసరమైనందున వెంటిలేటర్ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. బాబాకు ఆరోగ్యం కాస్త మెరుగు పడినందున ఈ రోజు నుండి డాక్టర్లు ద్రవాహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా బాబా ఆరోగ్యంపై ఉత్కంఠ తగ్గడంతో పుట్టపర్తిలో ఇప్పటి వరకు పెట్టిన కొన్ని ఆంక్షలను తొలగించారు. పోలీసులంతా అక్కడ ఉన్నప్పటికీ ఆంక్షలు మాత్రం కాస్త తగ్గించారు. కాగా ఇన్నాళ్లు మూసి వేసి ఉన్న దుకాణాలు ఈ రోజు కొన్ని తెరిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications