కృష్ణా జిల్లాలో కాంగ్రెసుకు షాక్: వైయస్ జగన్ పార్టీలో చేరిన మాజీ విప్

ఆయనే కాకుండా జగ్గయ్యపేట నియోజకవర్గంలోని దాదాపు అందరు నేతలు, కార్యకర్తలు ఆయనతో పాటే వైయస్ఆర్ కాంగ్రెసు బాట పట్టారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ తాను తీసుకున్న ఈ నిర్ణయానికి నియోజకవర్గంలోని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. రోజు రోజుకి వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ బలపడుతుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిపై దాడి చేస్తున్న విషయం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
More From
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications