సత్య సాయి ట్రస్టుపై హైకోర్టుకు వెళ్తా: మాజీ మంత్రి నాగిరెడ్డి హెచ్చరిక

ప్రశాంతి నిలయానికి సంబంధించి వివరాలు అందించాలని తాను సమాచార హక్కు చట్టం కింద విజ్ఞప్తి చేశానని, ఇప్పటి వరకు సమాధానం రాలేదని, 30 రోజుల్లోగా సమాధానం రాకపోతే హైకోర్టుకు వెళ్తానని ఆయన చెప్పారు. సత్య సాయిబాబా నివాసం ఉన్న యజర్ మందిరాన్ని తెరవడానికి ట్రస్టు సభ్యులు ఉద్యుక్తులవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సత్య సాయి ట్రస్టు ఆస్తుల వివరాలన్నీ ఇందులోనే ఉన్నాయని భావిస్తున్నారు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications