‘యాహూ’ నుంచి డైరెక్ట్ సెర్చ్, సమాచార సేకరణ మరింత సులభం

ఇందులో భాగంగానే పరిశోధన, అభివృద్ధి కేంద్రానికి నియామకాలు చేపడుతున్నామని వెల్లడించారు. బెంగళూరులోని యాహూ పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో ప్రస్తుతం 2 వేల మంది నిపుణులున్నారని, సెర్చ్ఇంజిన్ టూల్స్ అభివృద్ధిలో వీరి పాత్ర గణనీయమని అమిత్ వివరించారు. ఈ ఏడాది కనీసం 200 మందిని కొత్తగా విధుల్లోకి తీసుకుంటామని ఆయన చెప్పారు. షాపింగ్, క్రికెట్ వంటి అంశాల్లో 50 శాతానికి పైగా సమాచార సేకరణ భారత్ నుంచే ఉంటోందని ఆయన తెలిపారు. అమెరికాలో మ్యాపింగ్ సేవల కోసం నోకియాతో ఒప్పందం చేసుకున్నామని, ఈ ఏడాది ఆఖరులో ప్రవేశ పెడతామని చెప్పారు. భారత్లోనూ ఇటువంటి సేవలు ప్రారంభిస్తే నోకియాతోనే అవగాహన ఉంటుందని స్పష్టం చేశారు.
వీటితోపాటు యాహూ అల్గారిధమ్, గూగుల్ అల్గారిధమ్ రెండు కొంచెం సమానంగా ఉన్నప్పటికీ కొన్నింటిలో మాత్రం తేడా వస్తుంది. యాహూ ఎక్కువగా ర్యాంకింగ్ అల్గారిధమ్ మీద దృష్టిని నిలిపింది. యాహూ నెలకుగాను 350మిలియన్ యూజర్ల ఇన్పర్మేషన్ని అందిస్తుందని తెలిపారు. ఇది గూగుల్తో పోల్చుకున్నట్లైతే చాలా ఎక్కువ అని యాహూ ప్రతినిధి వెల్లడించారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications