కాంగ్రెసు వైపు బిజెపి నేత, సోనియా రాజకీయ సలహాదారుతో భేటీ?

ముండే విషయంపై పార్టీ అధిష్టానానికి విన్నవించడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్ పాటిల్ను గత మంగళవారం రాత్రి కలిసినట్లుగా తెలుస్తోంది. అయితే నితిన్ గడ్కరీ ఇష్యూయే గోపీనాథ్ అసంతృప్తికి కారణం అని బిజెపి వర్గాలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. గడ్కరీ రాష్ట్ర రాజకీయాల్లో గోపీనాథ్ కన్నా జూనియర్. అయితే నితిన్ జాతీయ అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్ర రాజకీయాలతో పాటు పార్టీ క్యాడర్లో కూడా తన ప్రాధాన్యత క్రమంగా తగ్గినట్టుగా ముండే భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముండేకు సన్నిహితుడు అయిన కేంద్ర మంత్రి విలాస్ రావు దేశ్ముఖ్ కూడా ఢిల్లీ వెళ్లారు.
More From
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications