రామోజీ రావుపై కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి పరువు నష్టం దావా

వచ్చే నెల 22వ తేదిన విచారణకు హాజరు కావాలని రాయదుర్గం కోర్టు ఆ ముగ్గురిని ఆదేశించింది. తన దావాను కోర్టు పరిగణలోకి తీసుకొని వారిని విచారణకు రావాల్సిందిగా ఆదేశించిన నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి తనకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications