రెండు మూడు రోజుల్లో తెలంగాణకు పరిష్కారం: ఏరాసు

తెలంగాణ సమస్యపై అధిష్టానం ఇప్పటికైనా కళ్లు తెరవడం హర్షించదగ్గ విషయం అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీలు అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. అధిష్టానాన్ని తాము సమైక్యాంధ్రనే ఉంచమని కోరుతామని చెప్పారు. తెలంగాణకు సిద్ధపడితే సీమలో కరవుకు, ఆంధ్ర ప్యాకేజీకి పరిష్కారం చూపాలన్నారు. మరో రెండు మూడు రోజుల్లో తెలంగాణ అంశం తేలుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
More From
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు












Click it and Unblock the Notifications