చైనాలో గూగుల్, ఎమ్ఎస్ మ్యాప్స్ని ఆపడం లేదు

ఇప్పటివరకు గూగుల్, మైక్రోసాప్ట్ రెండు కంపెనీలకు మాత్రమే మ్యాప్స్ని ఆపరేట్ చేసే వెసులుబాటుని కల్పించడం జరిగింది. కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఈ చట్టం వల్ల ఏవైతే విదేశీ కంపెనీలు చైనాలో ఉన్నాయో అవన్ని కూడా మ్యాపింగ్కి సంబంధించిన డేటా మొత్తాన్ని చైనాలో లోకల్గా స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. చైనా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇంత విధిగా ఈ నిర్ణయాన్ని ప్రవేశపెట్టడానికి కారణం దేశానికి సంబంధించిన సమాచారం ఆన్ లైన్ మ్యాప్స్ ద్వారా బయటకు వెళుతుందనే ఉద్దేశ్యం.
More From
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications