తెలంగాణ బంద్: బస్సులే ఆందోళనకారుల టార్గెట్లు

బందును లక్ష్య పెట్టకుండా నడిపిన ప్రైవేటు, ప్రభుత్వం బస్సులను ధ్వంసం చేశారు. అయితే తెలంగాణలోని మిగతా జిల్లాల్లో బంద్ ప్రశాంతంగా సాగుతుండగా, హైదరాబాదులో బస్సులు తిరుగుతున్నందున చాలా నష్టం జరిగింది. గుంటూరు నుండి హైదరాబాదు వస్తున్న ఓ బస్సుపై బిఎన్ రెడ్డి నగర్ వద్ద ఆందోళనకారులు రాళ్లు విసరడంతో డ్రైవర్కు, కండక్టర్కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా నగరంలో 70 శాతంకు పైగా బస్సులు తిరుగుతున్నాయని ఆర్టీసి ఈడి ప్రకటించారు. ఆందోళకారులు పలు బస్సులపై విధ్వంసం సృష్టించారని చెప్పారు.
More From
-
ఏపీ, తెలంగాణాను కలిపే ఆ జాతీయ రహదారిపై 15 రోజులపాటు నో టోల్ ఫీ -
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే












Click it and Unblock the Notifications