తెలంగాణ బంద్: బస్సులే ఆందోళనకారుల టార్గెట్లు

బందును లక్ష్య పెట్టకుండా నడిపిన ప్రైవేటు, ప్రభుత్వం బస్సులను ధ్వంసం చేశారు. అయితే తెలంగాణలోని మిగతా జిల్లాల్లో బంద్ ప్రశాంతంగా సాగుతుండగా, హైదరాబాదులో బస్సులు తిరుగుతున్నందున చాలా నష్టం జరిగింది. గుంటూరు నుండి హైదరాబాదు వస్తున్న ఓ బస్సుపై బిఎన్ రెడ్డి నగర్ వద్ద ఆందోళనకారులు రాళ్లు విసరడంతో డ్రైవర్కు, కండక్టర్కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా నగరంలో 70 శాతంకు పైగా బస్సులు తిరుగుతున్నాయని ఆర్టీసి ఈడి ప్రకటించారు. ఆందోళకారులు పలు బస్సులపై విధ్వంసం సృష్టించారని చెప్పారు.
More From
-
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications