వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్ ఆస్తులపై సిబిఐ ఏం తేల్చింది, రేపే నివేదిక?
బెంగుళూర్, కోల్కత్తాలకు చెందిన కంపెనీలను కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, అందువల్లనే ప్రభుత్వానికి తక్కువ వాటా దక్కిందని సిబిఐ అధికారులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. వైయస్ జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్ ప్రతినిధులు మరోసారి సోమవారం సిబిఐ అధికారులకు తమ వాదనలు వినిపించారు. బెంగుళూర్కు చెందిన మంత్రి, క్లాసిక్ వంటి సంస్థల ప్రతినిధులు సిబిఐ ముందు హాజరయ్యారు.
Comments
English summary
CBI to submit its report on YSR Congress party president YS Jagan properties to High Court tommorrow.
Story first published: Monday, July 25, 2011, 22:51 [IST]