అరవయ్యేళ్లుగా తెలంగాణ ఉద్యమం: అజిత్ సింగ్

తాజ్ కృష్ణలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యులు ఆయనను కలిసి తెలంగాణకు మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎర్రబెల్లి దయాకర రావు, కడియం శ్రీహరి కూడా మీడాయాతో మాట్లాడారు. పయ్యావుల కేశవ్ వంటి చీడపురుగులు తమకు సలహాలు ఇవ్వవలసిన అవసరం లేదన్నారు. తెలంగాణ వాదులను కించపరిచేలా సీమాంధ్ర నేతల మాటలు ఉన్నాయన్నారు. కాంగ్రెసు వారిని సంక్షోభం నుండి బయటపడేయడానికే స్పీకరు రాజీనామాలు తిరస్కరించారని అన్నారు.












Click it and Unblock the Notifications