బొత్సపై విరుచుకుపడిన జగన్ పార్టీ నాయకులు

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద జగన్ పేరు చెప్పుకొని సీఎం కిరణ్కుమార్రెడ్డి, బొత్సలు బతుకుతున్నారని ఆయన విమర్శించారు.. సీఎం, బొత్సల మధ్య నెలకొన్న అంతర్గత పోరుతో ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందని ఆయన అన్నారు.
పీసీసీ అధ్యక్షుడు బొత సత్యనారాయణ వ్యాఖ్యలపై రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మండిపడ్డారు. వారసత్వ రాజకీయాలకు కేంద్రబిందువు కాంగ్రెస్ పార్టీయేనని ఆయన మంగళవారం అనంతపురంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఇందిరాగాంధీ నుంచి సోనియా గాంధీ వరకూ అందరూ రాజకీయ వారసులేనని కాపు రామచంద్రారెడ్డి గుర్తు చేశారు. బొత్స ఒక అవినీతిపరుడని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బొత్స కుటుంబంలో ఎంతమందికి పదవులున్నాయో గుర్తు చేసుకోవాలని రామచంద్రారెడ్డి అన్నారు.
More From
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications