నెలాఖరున మంత్రి పదవికి జానా రెడ్డి రాజీనామా?

ఈ నెల 25వ తేదీన తెలంగాణ అంశాన్ని తేల్చాలని కోరడానికి కాంగ్రెసు తెలంగాణ నాయకులతో పాటు ఆయన కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన 25వ తేదీ సాయంత్రం స్వదేశానికి రావచ్చునని అంటున్నారు. ఇతర ముఖ్య నాయకులు కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ స్థితిలో ఈ నెలాఖరున తెలంగాణపై పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెసు తెలంగాణ నాయకులు ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
ఈ నెలాఖరున పార్టీ అధిష్టానం ఏమీ తేల్చకపోతే రాజీనామా చేయాలని జానా రెడ్డి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇది వరకే తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2వ తేదీన మంత్రి పదవికి రాజీనామా చేసి తాను ఆమరణ నిహారారదీక్షకు దిగుతానని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో జానా రెడ్డి కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications