రైల్ రోకో: తెలంగాణలో స్తంభించిన రవాణా వ్యవస్థ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ తెలంగాణవాదులు శనివారం ఉదయమే రైలు పట్టాల మీదికి వచ్చారు. సికింద్రాబాదు, కాజీపేట, నల్లగొండ, మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోని ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో తెలంగాణవాదులు ఆందోళనకు దిగారు. రైల్వే స్టేషన్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాదులో ఆటోలు కూడా బంద్ పాటిస్తున్నాయి. తెలంగాణలో బస్సులు నడవడం లేదు. పెట్రోల్ బంకులు బంద్ పాటిస్తున్నాయి. మద్యం షాపులను కూడా తెరవడం లేదు. కాగా, తెలంగాణలో సకల జనుల సమ్మె శనివారంనాడు 12వ రోజుకు చేరుకుంది. రైల్ రోకోను విజయంవంతం చేయడానికి ఆందోళనకారులు పట్టాలపైనే వంటావార్పూ పెట్టారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications