పైన ఒకరితో కింద ఒకరితో కాపురం: టిడిపి నేతలు

రాష్ట్ర విభజనపై ఏ అఖిలపక్ష సమావేశాలకు తాము వెళ్లమని మరో నేత యనమల రామకృష్ణుడు వేరుగా అన్నారు. తమ పార్టీలోని రెండు ప్రాంతాల నేతలు ఇంతకుముందే సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తెలంగాణ నగారా సమితి చైర్మన్ నాగం జనార్ధన్ రెడ్డి సైతం అప్పుడు పార్టీలోనే ఉన్నారన్నారు. శ్రీకృష్ణ కమిటీ, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ నివేదికలపై ఏ నిర్ణయం తీసుకునేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోవాల్సి ఉంటుందన్నారు. తమ పార్టీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు రాజీనామా చేయడంలో తప్పు లేదని వారి ప్రాంతీయ పరిస్థితిలకు అనుగుణంగా రాజీనామా చేశారన్నారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications