బొత్స ప్రయత్నం విఫలం: కదలని బస్సులు

అయితే వారి ప్రకటనపై తెలంగాణ ఎన్ఎంయు ఫోరం నేతలు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ బస్సులను కదలనివ్వమని హెచ్చరించారు. అయితే కొందరు ఒప్పుకున్న నేపథ్యంలో పాక్షికంగానైనా బస్సులు తిరగే ఆస్కారముందని ప్రభుత్వం భావించింది. కానీ మంగళవారం రహదారులు ఎప్పటిలాగే కనిపించాయి. బస్సులు రోడ్డెక్క లేదు. ఎన్ఎంయు ప్రధాన నేతల సమ్మె విరమణకు తెలంగాణలోని కార్మికులెవరూ స్పందించలేదు. విధుల్లో పాల్గొనడానికి ఎవరూ ముందుకు వచ్చినట్లుగా కనిపించడం లేదు. అందుకే సమ్మె విరమిస్తున్నట్లు ఎన్ఎంయు ప్రకటించినప్పటికీ తెలంగాణ ప్రాంతాల్లో బస్సులు రోడ్డెక్కలేదు.
More From
-
జాక్పాట్ కొట్టిన సంజు శాంసన్..!! -
14 ఏళ్లుగా కింగ్ నాగార్జున రికార్డును బీట్ చేయలేకపోతున్న హీరోలు -
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
పాతాళానికి దిగజారుతున్న బంగారం ధరలు -
"అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఏమవుతుంది..?" -
ఆ జరిమానా అంతా నేనే కడతా: పీసీబీకి ఆటగాడి బంపరాఫర్! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..!












Click it and Unblock the Notifications