జగన్తో పోటీ పడాలనుకుంటున్నారు: జూపూడి

ఓఎంసికి భూములు కేటాయించిన బాబును సిబిఐ ఎందుకు ప్రశ్నించడం లేదని గట్టు ప్రశ్నించారు. జగన్ను విచారించడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. విచారణకు బాబు ఎందుకు భయపడుతున్నారన్నారు. కోనేరు ప్రసాద్ను అరెస్టు చేశాక కూడా బాబును విచారించలేదంటే అసలు విషయం అందరికీ అర్థమవుతోందన్నారు. సిబిఐ విచారణ అంశాలు ఎల్లో మీడియాకు ఎలా తెలిశాయని ప్రశ్నించారు. ఇంతకుముందు కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా ఉన్న సిబిఐ ఇప్పుడు చంద్రబాబు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా మారిందా అని ప్రశ్నించారు. బాబు అబద్దాల ఫ్యాక్టరీతో గడుపుతున్నారన్నారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు.
More From
-
చరిత్ర సృష్టించిన ఏపీ జెన్ కో.. 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో.. -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!!












Click it and Unblock the Notifications