గాలి కేసులో కెకె తనయుడికి నోటీసులు, కాటసానికీ

గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలను స్పెషల్ క్లాస్ ఖైదీలుగా గుర్తించాలంటూ వేసిన పిటిషన్ నేడు(మంగళవారం) విచారణకు రానుంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో చేసిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, పత్రాలు ఇవ్వాలని ఐటి శాఖ వేసిన పిల్ కూడా ఇవ్వాళే విచారణకు రానుంది.
కాగా గాలి గనుల కేసును సిబిఐ వేగవంతంగా కొనసాగిస్తోంది. గాలి అరెస్టు తర్వాత కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్లలోని పలు మైనింగ్ కంపెనీలలో సోదాలు నిర్వహించింది. గాలి సన్నిహితులను విచారించింది. గాలి భార్య డైరెక్టర్గా ఉన్న కంపెనీ పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఆస్తుల కేసు ఎదుర్కొంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ గాలి కేసులోనూ విచారించింది.
More From
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications