గాలి కేసులో కెకె తనయుడికి నోటీసులు, కాటసానికీ

గాలి జనార్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలను స్పెషల్ క్లాస్ ఖైదీలుగా గుర్తించాలంటూ వేసిన పిటిషన్ నేడు(మంగళవారం) విచారణకు రానుంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో చేసిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, పత్రాలు ఇవ్వాలని ఐటి శాఖ వేసిన పిల్ కూడా ఇవ్వాళే విచారణకు రానుంది.
కాగా గాలి గనుల కేసును సిబిఐ వేగవంతంగా కొనసాగిస్తోంది. గాలి అరెస్టు తర్వాత కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్లలోని పలు మైనింగ్ కంపెనీలలో సోదాలు నిర్వహించింది. గాలి సన్నిహితులను విచారించింది. గాలి భార్య డైరెక్టర్గా ఉన్న కంపెనీ పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఆస్తుల కేసు ఎదుర్కొంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ గాలి కేసులోనూ విచారించింది.
More From
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications