గాలి పిఎ అలీఖాన్ ప్రాణాలకు ముప్పు?

అలీఖాన్ 2010 మే 13వ తేదీన పాస్పోర్టు పొందాడు. అక్రమ మైనింగ్లో అలీఖాన్ ముఖ్యమైన లింక్ అని సిబిఐ భావిస్తోంది. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన అలీఖాన్ బళ్లారికి చెందినవాడు. ఖాన్ దేవీ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని స్థాపించాడు. అది గాలి జనార్దన్ రెడ్డి బినామీ కంపెనీ అని సిబిఐ భావిస్తోంది. దీంతో పాటు మరో కంపెనీ ఆర్కె మైనింగ్ కర్ణాటకలో ఇతర గనులకు కంట్రాక్టులను సాధించి పెట్టింది. దేవీ ఎంటర్ప్రైజెస్ చెల్లింపులు జరుపుతూ వచ్చింది. గత ఐదేళ్లుగా ఖాన్ గాలి జనార్దన్ రెడ్డి వద్ద పనిచేస్తున్నాడు. గతంలో ఆదాయం పన్ను శాఖ అధికారులు అలీఖాన్ ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో అధికారులకు చెల్లించిన ముడుపుల వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది.
More From
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications