గాలి పిఎ అలీఖాన్ ప్రాణాలకు ముప్పు?

అలీఖాన్ 2010 మే 13వ తేదీన పాస్పోర్టు పొందాడు. అక్రమ మైనింగ్లో అలీఖాన్ ముఖ్యమైన లింక్ అని సిబిఐ భావిస్తోంది. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన అలీఖాన్ బళ్లారికి చెందినవాడు. ఖాన్ దేవీ ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీని స్థాపించాడు. అది గాలి జనార్దన్ రెడ్డి బినామీ కంపెనీ అని సిబిఐ భావిస్తోంది. దీంతో పాటు మరో కంపెనీ ఆర్కె మైనింగ్ కర్ణాటకలో ఇతర గనులకు కంట్రాక్టులను సాధించి పెట్టింది. దేవీ ఎంటర్ప్రైజెస్ చెల్లింపులు జరుపుతూ వచ్చింది. గత ఐదేళ్లుగా ఖాన్ గాలి జనార్దన్ రెడ్డి వద్ద పనిచేస్తున్నాడు. గతంలో ఆదాయం పన్ను శాఖ అధికారులు అలీఖాన్ ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో అధికారులకు చెల్లించిన ముడుపుల వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications