గాలి గనుల కేసు: కొండారెడ్డికి టు ప్లస్ టు భద్రత

గాలి గనుల అక్రమాలపై కేసును సిబిఐ అధికారులు దర్యాఫ్తు చేస్తున్న విషయం తెలిసిందే. విచారణలో భాగంగా కొండారెడ్డి తెర పైకి వచ్చారు. సిబిఐ ముందు ఆయన ఇచ్చిన వాంగ్మూలం కేసుకు చాలా ప్రధానమని తెలుస్తోంది. ఓఎంసికి కేటాయించిన గనుల కోసం గాలి కంటే తానే ముందు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అప్పటి ప్రభుత్వ పెద్దల అండతో తనను బెదిరించి తనకు గనుల కేటాయింపు జరగకుండా చేశారని ఆయన వాంగ్మూలం ఇచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ విచారించినప్పుడు కూడా కొండారెడ్డి సిబిఐ కార్యాలయంలోనే పక్క గదిలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. జగన్ ఒత్తిడి తెచ్చి గనులు గాలికి దక్కేటట్లుగా చూశారని ఆయన సిబిఐకి చెప్పారని తెలుస్తోంది.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications