అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒకే వేదికపై పరిటాల సునీత, గంగుల భానుమతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Paritala Sunitha-Gangula Bhanumathi
అనంతపురం: ఫ్యాక్షన్ రాజకీయాలకు నెలవైన అనంతపురం జిల్లాలో రెండు వైరి పక్షాలు ఒకే వేదికను పంచుకోవడం స్థానికంగా చర్చకు తీయడంతో పాటు తమ ప్రాంతంలో శాంతి వెల్లువిరుస్తుందని ప్రజలలో ఆశలు కూడా చిగురిస్తున్నాయి. విషయానికి వస్తే దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి, మద్దెలచెర్వు సూరిలు ఉన్నన్నాళ్లూ ఫ్యాక్షన్ రాజకీయాలు నడిపారు. వారు అదే ఫ్యాక్షనిజానికి బలయ్యారు.

అయితే గురువారం జిల్లాలోని రామగిరి రచ్చబండ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు, పరిటాల సతీమణి పరిటాల సునీత పాల్గొన్నారు. అదే కార్యక్రమంలో మద్దెలచెర్వు సూరి సతీమణి గంగుల భానుమతి కూడా పాల్గొన్నారు. వారు ఒకే వేదికను పంచుకోవడం స్థానికులలో ఒకింత ఆనందం కలిగించింది.

English summary
Maddelacheruvu Suri wife Gangula Bhanumathi participated in Rachabanda program with MLA Paritala Sunitha on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X